ఎన్నికల కోసమే బాలాకోట్ తరహా మరోదాడి .. : మెహబూబా ముఫ్తి
బీజేపీ ప్రభుత్వం ప్రజల్లో అభద్రతాభావం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, ఇందుకోసం మరోసారి బాలాకోట్ తరహా దాడులు జరిపి ఓట్లు రాబట్టుకోవాలనుకుంటోందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. సోమవారంనాడిక్కడ