సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి శ్రీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.95 లక్షలు దాటాయి కరోనా కేసులు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2021 ముగింపు వేడుకలు/ క్లోజింగ్ సెర్మనీ ఘనంగా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.94 లక్షలు దాటాయి కరోనా కేసులు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా నిరాశాజనకంగా… కార్పోరేట్ కంపెనీలకు కొమ్ము కాసే విధంగా ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఈ బడ్జెట్ వల్ల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజయ్య, కడియం శ్రీహరిలను టార్గెట్ చేస్తూ… సీఎం కేసీఆర్పై విమర్శలు
15వ ఆర్ధిక సంఘం కీలక సిఫార్సులు చేసింది. రెవెన్యూ లోటు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని… మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తెలంగాణ ఉందని ఆర్థిక సంఘం పేర్కొంది. 17
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.94 లక్షలు దాటాయి కరోనా కేసులు.
నేషనల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ ను ఇవాళ మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడారు. హెల్త్ కేర్ రంగానికి కేంద్రం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.94 లక్షలు దాటాయి కరోనా కేసులు.
ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో కళాశాలు, పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఏడాది పాటు విద్యాసంస్థలు మూతపడ్డ విషయం తెలిసిందే. అయితే.. తాజాగా కరోనా