*టీఆర్ ఎస్ ,బీజేపీలపై కాంగ్రెస్ చార్జ్ షీట్.. *మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం.. *రాజగోపాల్ రెడ్డి ఇక్కడి ప్రజలకు మోసం చేశారు.. *రాజగోపాల్ రెడ్డి బీజేపీ
*తెలంగాణ నేతలకు నిర్మలా సీతారామన్ కౌంటర్లు *తెలంగాణలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు?..అది చెప్పండి తెలంగాణలో రైతులకు అన్యాయం జరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లాభాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసిన ఘనత కేసీఆర్దేనని
ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయస్థాయిలో కేసీఆర్ గుర్తించు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారని.. అయితే అది అంత సులభం
తెలంగాణలో అమరజవాన్ల కుటుంబాలు సీఎం కేసీఆర్కు కనిపించడం లేదా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా గురువారం కేసీఆర్కు రేవంత్రెడ్డి లేఖ రాశారు. బీహార్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిహార్ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది . గాల్వాన్ అమరవీరుల కుటుంబాలతో పాటు ,సికింద్రాబాద్ టింబర్ డిపో మృతుల కుటుంబాలకు బిహార్
తెలంగాణకు కేంద్రం షాక్ ఇచ్చింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు తక్షణమే చెల్లించాలని… కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలంగాణను ఆదేశించింది. తెలంగాణ చెల్లించాల్సిన
తెలంగాణ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఫలితాలను విడుదల చేశారు. ఈ అడ్వాన్స్ సప్లిమంటరీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ముందుగా హైదరాబాదు నుండి రోడ్డు