అగ్నిపథ్ స్కీమ్ ఆందోళనలో మృతి చెందిన దామెర రాకేష్ సోదరుడుకు ప్రభుత్వం ఉద్యోగం
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం సృష్టించారు. ఈ నెల 17న యువకులు రైల్వే ఆస్తుల ధ్వంసం చేస్తూ యుద్దవాతావరణం