తెలుగు స్టార్ హీరోల్లో గోపీచంద్ కూడా ఒకడు. ఎగ్రెసివ్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ హీరో గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక వెనకబడ్డాడు. ప్రస్తుతం గోపీచంద్ చేస్తున్న తాజా చిత్రం సీటీమార్. ఈ
ఈ సంక్రాంతికి విడుదలైన సూపర్ హిట్ అందుకున్న క్రాక్ సినిమా తరువాత హీరో రవితేజ చేస్తున్న సినిమా ఖిలాడీ. ఈ చిత్రం కూడా పక్కా మాస్ మసాలా సినిమా అని అర్థం అవుతోంది. రవితేజ
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరో ఎవరంటే అందరూ ప్రభాస్ పేరే చెప్తారు. అయితే బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ జాతీయ స్థాయి స్టార్గా ఎదిగారు. ఆ తరువాత వరుస భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సనిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ సినిమా షూటింగ్లలో పాల్గొననున్నాడు. బాహుబలి తరువాత జాతీయ స్థాయి హీరోగా ప్రభాస్ గొప్ప స్థాయిలో ఉన్నాడు. వెంటనే సాహో అంటూ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ
సంక్రాంతి కనుకనే విడుదలైన ‘వకీల్సాబ్’ టీజర్కు భారీ స్పందన లభిస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్కల్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వకీల్సాబ్’ టీజర్కు నెటిజన్లతోపాటు, సినీ
సినిమా లీక్ అయిందంటే ఆ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ చాలా బాధ కలుగుతుంది. అయితే ఒక్కోసారి చెడు కూడా మంచికే అంటారు. దీనిని కేజీఎఫ్2 టీజర్ నిజం చేస్తుంది. అవునండీ.. వేజీఎఫ్2
యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం”చావు కబురు చల్లగా”. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసింది చిత్రయూనిట్. కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా “చావు కబురు చల్లగా” టీజర్
దేశంలోని సినీ ప్రేమికుల కళ్లన్నీ రానున్న పాన్ ఇండియా సినిమాల వైపే చూస్తున్నాయి. విలక్షణ కథాంశాంలతో అభిమానులను కలవరపెడుతున్నాయి. అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ సినిమాల్లో కేజీఎఫ్2 కూడా ఒకటి. ఈ