*సురేష్ రైనా సంచలన నిర్ణయం.. *అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని క్రికెట్
టీమిండియా దక్షిణాఫ్రికాపై విజయభేరి మోగించింది. ఇటు బ్యాటింగ్ లోనూ… అటు ఫీల్డింగ్ లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దీంతో దక్షిణాఫ్రికాపై 113 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీమింయాకు ఆడటం.. కెప్టెన్ గా బాధ్యతలు అందుకోవడం ఒక ఎత్తైతే… అన్నిఫార్మాట్లల్లో కెప్టెన్ గా బాధ్యతతో ఆడానని, అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించానని కెప్టెన్ విరాట్ కోహ్లీ
న్యూజీలాండ్ క్రికెట్ జట్టుతో టీమిండియా ఇవాళ టీ20 క్రికెట్ మ్యాచ్ లో తలపడబోతోంది. జైపూర్ మాన్ సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఆసక్తిరేకెత్తిస్తోంది.
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ జరిగే సౌతాంప్టన్లో వర్షం భారీగా కురుస్తుండటంతో తొలి రోజు ఆట రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. దాంతో ఎంతగానో ఎదురు చూసిన
డబ్ల్యూటీసీ టైటిల్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో చాంపియన్షిప్ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ మెగా పోరుపై
టీమిండియా హెడ్కోచ్ రవిశాస్త్రి శునకంతో ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్ తర్వాత విన్స్టన్ (శునకం)కు టెన్నిస్ బాల్ను విసిరి క్యాచ్ అందుకోమన్నాడు. బంతిని అందుకున్న తర్వాత ఆ
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తలపడే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును కొద్దిసేపటిక్రితం
ఈరోజు టీమిండియా క్రికెటర్లు.. వారి భార్యాబిడ్డలతో సహా ఇంగ్లాండ్కు బయలుదేరి వెళ్లనున్నారు. వారి కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రత్యేకంగా ఛార్టెడ్ ఫ్లైట్ను ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న జడేజా… కొన్నాళ్ల క్రితం టెస్టు జట్టులో కొనసాగుతున్నా తుది టీమ్లో మాత్రం చోటు లభించిక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.