telugu navyamedia

team india

క్రికెటర్ సురేశ్​ రైనా సంచలన నిర్ణయం..క్రికెట్‌కు గుడ్‌బై

navyamedia
*సురేష్‌ రైనా సంచలన నిర్ణయం.. *అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా టీమ్​ఇండియా సీనియర్ క్రికెటర్​ సురేశ్​ రైనా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని క్రికెట్

టీమిండియా విజయభేరి..

navyamedia
టీమిండియా దక్షిణాఫ్రికాపై విజయభేరి మోగించింది. ఇటు బ్యాటింగ్ లోనూ… అటు ఫీల్డింగ్ లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దీంతో దక్షిణాఫ్రికాపై 113 పరుగుల తేడాతో విజయం సాధించింది.

కెరీర్ లో… అది విప్లవాత్మక మార్పు..

navyamedia
టీమింయాకు ఆడటం.. కెప్టెన్ గా బాధ్యతలు అందుకోవడం ఒక ఎత్తైతే… అన్నిఫార్మాట్లల్లో కెప్టెన్ గా బాధ్యతతో ఆడానని, అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించానని కెప్టెన్ విరాట్ కోహ్లీ

న్యూజిల్యాండ్ జట్టుతో తొలి టీ20 మ్యాచ్..

navyamedia
న్యూజీలాండ్ క్రికెట్ జట్టుతో టీమిండియా ఇవాళ టీ20 క్రికెట్ మ్యాచ్ లో తలపడబోతోంది. జైపూర్ మాన్ సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఆసక్తిరేకెత్తిస్తోంది.

మాట తప్పాడు అంటూ కోహ్లీ పై ఫ్యాన్స్ ఫైర్…

Vasishta Reddy
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ జరిగే సౌతాంప్టన్‌లో వర్షం భారీగా కురుస్తుండటంతో తొలి రోజు ఆట రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. దాంతో ఎంతగానో ఎదురు చూసిన

బ‌యో బ‌బుల్‌ దాటినా కివీస్ ప్లేయర్స్…

Vasishta Reddy
డబ్ల్యూటీసీ టైటిల్‌ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో చాంపియన్‌షిప్ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ మెగా పోరుపై

కుక్కకు ప్రాక్టీస్ ఇస్తున్న టీంఇండియా కోచ్…

Vasishta Reddy
టీమిండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి శునకంతో ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. ప్రాక్టీస్‌ సెషన్‌ తర్వాత విన్‌స్టన్‌ (శునకం)కు టెన్నిస్‌ బాల్‌ను విసిరి క్యాచ్‌ అందుకోమన్నాడు. బంతిని అందుకున్న తర్వాత ఆ

భారత ఆటగాళ్ళకి వసీం జాఫర్ సూచనలు…

Vasishta Reddy
డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లకి మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఓ సలహా ఇచ్చారు. అయితే అది కోడ్ లాంగ్వేజ్‌లో ఉండడం విశేషం.

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 15 మందితో భారత జట్టు ఎంపిక…

Vasishta Reddy
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో తలపడే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును కొద్దిసేపటిక్రితం

డబ్ల్యూటీసీ ఫైనల్ లో వారిదే విజయం అంటున్న కోహ్లీ…

Vasishta Reddy
జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక

నేడు ఇంగ్లాండ్‌ కు బయలుదేరుతున్న టీంఇండియా…

Vasishta Reddy
ఈరోజు టీమిండియా క్రికెటర్లు.. వారి భార్యాబిడ్డలతో సహా ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. వారి కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రత్యేకంగా ఛార్టెడ్ ఫ్లైట్‌ను ఏర్పాటు చేసింది.

ఆ మ్యాచ్ నా ఆటను మార్చేసింది : జడేజా

Vasishta Reddy
ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న జడేజా… కొన్నాళ్ల క్రితం టెస్టు జట్టులో కొనసాగుతున్నా తుది టీమ్‌లో మాత్రం చోటు లభించిక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.