telugu navyamedia

Tdp Yanamala comments Ycp Govt

ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను వైసీపీ నాశనం చేసింది: యనమల

vimala p
ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను వైసీపీ నాయకులు నాశనం చేశారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కొత్త పారిశ్రామిక విధానంపై ధ్వజమెత్తారు.