telugu navyamedia

TDP leader

కేంద్రం కీలక నిర్ణయం.. టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంపు

navyamedia
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 6+6 కమాండోలతో ఉన్న భద్రతను 12+12 కమాండోలతో పెంచింది. ప్రస్తుతం

చావుకు సిద్ధంగా ఉండు..నిన్ను తొంద‌ర‌లో హతమారుస్తాము…

navyamedia
కడప జిల్లా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాధ్ శర్మను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. కమలాపురంలో రామపురం గుడి వద్ద నిలిపి ఉన్న ఆయన కారును ధ్వంసం

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ సభలు హాస్యాస్పదం – రోజా సెటైర్

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ సభలు పెట్టడం హాస్యాస్పదం నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా అన్నారు. ప్రజలు టీడీపీ, బీజేపి మీద ఆగ్రహంగా వున్నారన్నారు.ఈ విషయాన్ని బీజేపీ,

గురజాల నియోజకవర్గంలో దారుణం..

navyamedia
గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తను ప్రత్యర్థులు చిత‌క‌బాదారు. ఆయన వద్దు అంటూ అరుస్తున్నదాడి ఆపలేదు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువుకు చెందిన సైదాబిపై

ఏపీలో చంద్ర‌బాబు నిర‌స‌న దీక్ష‌..

navyamedia
ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు 36 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టనున్నారు. నిన్న టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. పార్టీ నాయకుడు

కోవిడ్ నివార‌ణలో ప్ర‌భుత్వం విఫ‌లం అయ్యింది : ఆల‌పాటి

Vasishta Reddy
రాష్ట్రంలో కోవిడ్ నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం అయింద‌ని ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ అన్నారు. 45 ఏళ్లు దాటిన వారిలో కేవ‌లం 28శాతం మందికి మాత్ర‌మే వ్యాక్సినేష‌న్

గెలిచినా, గెలవక పోయినా పోటీలో ఉంటేనే మంచిది…

Vasishta Reddy
ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే ఈ నిర్ణయంపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు కూడా

ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఖూనీ చేస్తోంది : ఆలపాటి రాజా

Vasishta Reddy
ఏపీలో ప్రస్తుతం ఎలక్షన్స్ రచ్చ నడుస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు రీ-నోటిఫికేషన్ ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు ఎస్ఈసీని కోరాయి అని టీడీపీ నేత ఆలపాటి రాజా అన్నారు.

విశాఖ పతనానికి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది : చంద్రబాబు

Vasishta Reddy
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ పైన నిప్పులు చెరిగారు. అయితే విశాఖ పతనానికి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది. విశాఖకు గుండెకాయ లాంటిది విశాఖ

పట్టాభిపై దాడి కేసులో కీలక విషయాలు వెలుగులోకి…

Vasishta Reddy
విజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై దాడిజరిగిన సంగతి తెలిసిందే.  గుర్తు తెలియని పది మంది దుండగులు అయన కారుపై దాడికి పాల్పడ్డారు.  ఈ దాడిలో పట్టాభి కారు ధ్వంసం అయ్యింది.  ఇనుపరాడ్లతో దాడి

చంద్రబాబుకు ఆ విషయం ఇప్పటికి తెలియటం లేదు : బొత్స

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… ప్రజల ఆలోచనకు చంద్రబాబు భిన్నంగా ఉంటాడని పేర్కొన్నారు. చంద్రబాబు ను ప్రజలు ఎందుకు ఓడించారో ఆయనకి ఇప్పటికి తెలియటం లేదని,

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం..

Vasishta Reddy
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆలయాల పై జరుగుతున్న దాడులు హాట్ టాపిక్ గా మారాయి. అయితే రాష్ట్రం లో అశాంతి ని సృష్టించడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని