telugu navyamedia

TDP Devineni Uma Comments YCP

సెంటు పట్టా పథకంలో దోపిడీ: దేవినేని

vimala p
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. కృష్ణా జిల్లా నందిగామలో సెంటు పట్టా పథకంలో అవకతవకలపై ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనాన్ని

రైతుల నుంచి భారీగా వసూళ్లు: దేవినేని ఉమ

vimala p
ప్రభుత్వ సొమ్ము లూటీతో పాటు రైతుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో

ఏపీకి ఇప్పటికే 42 వేల కోట్ల అప్పులు: దేవినేని ఉమ

vimala p
ఏపీకి ఇప్పటికే నలభై రెండు వేల కోట్ల రూపాయల అప్పులు దాటిపోయాయని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. మంగళగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో

జగన్‌ మేనమామ బినామీకి టెండర్‌: దేవినేని ఉమ

vimala p
రివర్స్‌టెండరింగ్‌ పేరుతో పోటీ లేకుండా సీఎం జగన్‌ మేనమామ బినామీకి టెండర్‌ ఇచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. రాష్ట్రంలో నడుస్తున్న రెండు ప్రాజెక్ట్‌లు జగన్‌

వైసీపీ ప్రభుత్వం మునిగిపోయే లాంచి లాంటిది: దేవినేని

vimala p
వైసీపీ ప్రభుత్వం మునిగిపోయే లాంచి లాంటిదని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించారు. ఈ

మే 23న వైసీపీ దుకాణం బంద్: దేవినేని ఉమ

vimala p
టీడీపీ నేత, ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీపై మరో సారి మండిపడ్డారు. శనివారం విజయవాడలోఆయన మీడియాతో మాట్లాడుతూ మే 23వ తేదీ తర్వాత వైసీపీ దుకాణం