కరోన కేసుల విషయంలో హెల్త్ బులెటిన్కు, వెబ్సైట్లో లెక్కలకు పొంతన ఉండటం లేదని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. జిల్లాల్లోని పరీక్షల వివరాలు మంత్రుల పేషీకి
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని, వారితోనే మమ్మల్ని తిట్టిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నరని