telugu navyamedia

Tdp Chandrababu Corona Virus AP

కరోనా వల్ల దెబ్బతిన్న రంగాలను ప్రభుత్వం ఆదుకోవాలి: చంద్రబాబు

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి స్పందించారు. కరోనా బాధిత కుటుంబాల

కరోనాపై ప్రభుత్వం చేతులెత్తేసింది..ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి: చంద్రబాబు

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. కరోనాపై ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. ప్రజలు వరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలని

వైసీపీ నేతల నిర్లక్ష్యం వల్లే కరోనా వైరస్‌ వ్యాప్తి: చంద్రబాబు

vimala p
ఏపీలో వారం రోజుల్లోనే కరోనా కేసులు రెట్టింపు అయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు.

కరోనా కేసులు దాచిపెట్టడం మంచిది కాదు: చంద్రబాబు

vimala p
కరోనా కేసులను దాచిపెట్టడం మంచిది కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ ప్రభుత్వం అలా చేయడం వల్ల వైరస్ మరింతగా వ్యాపిస్తుందని హెచ్చరించారు. హైదరాబాద్

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ వైరస్ ప్రమాదకరం: చంద్రబాబు

vimala p
కరోనా వైరస్ ఒక స్థాయి దాటితే అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో వైద్యం అందించలేమని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. భారత్ లో 49

ప్రజలను మరింత చైతన్యవంతులను చేయాలి: చంద్రబాబు

vimala p
కరోనా బాధితులను సమాజం నుంచి వేరుచేసి చికిత్స అందించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. కరోనా పరిస్థితులపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా

సకాలంలో స్పందించకపోతే భారీ నష్టం: చంద్రబాబు

vimala p
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ నష్టం తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. సకాలంలో స్పందించడం వల్లే అనేక దేశాల్లో కరోనా నియంత్రణలో