పెదనాన్న కృష్ణం రాజు అంటే హీరో ప్రభాస్కి అమితమైన ప్రేమ .ఆయన మరణాన్ని ప్రభాస్ తట్టుకోలేకపోతున్నారు. కృష్ణంరాజు భౌతికాయం వద్ద స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రభాస్ ప్రయత్నిస్తున్నారు.
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. తాము ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల చేత ఎన్నికైన నేతలమని, నామినేటెడ్