కుప్పంలోనే కుదేలైన చంద్రబాబు ఇక పులివెందులలో ఏం చేస్తాడంటూ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. పులివెందులని టచ్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఆయన నిలదీశారు.
ఇటీవల బ్యాంకాక్లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్ కప్ను భారత్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ను, బదిరుల ఒలింపిక్ క్రీడల్లో (డెఫిలింపిక్స్–2022)
టీడీపీ అధినేత చంద్రబాబుకు మతిస్థిమితం పోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు..బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో, హెరిటేజ్ జ్యూసో కాదని.. మీ మనవడిని అడిగితే తెలుస్తుందంటూ మంత్రి
*కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు.. *ఆసక్తికరంగా సాగిన ఏపీ క్యాబినేట్ మీటింగ్.. *మంత్రుల్లో ఐదు, ఆరుగురికి తిరిగి అవకాశం లభించే అవకాశం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విదేశాలకు ఏపీ దాన్యం ఎగుమతి అవుతోందని.. కిలో రూ.25కే ప్రభుత్వం ఎగుమతి చేస్తోందని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజువేడుకలు నిరాడంబరంగా జరిగాయి. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు చేరుకుని పుష్పగుచ్ఛాలను అందించి శుభాకాంక్షలు
అసెంబ్లీలో చంద్రబాబుపైన, ఆయన కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నందమూరి బాలకృష్ణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. బాలకృష్ణ ప్రెస్
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద కలకలం రేగింది. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం చిల్లమూరు గ్రామానికి చెందిన ఓ కుటుంబం