telugu navyamedia

Sushma Swaraj

తెలంగాణ ప్రజల గుండెల్లో సుస్మా స్వరాజ్ నిలిచిపోతారు..

Vasishta Reddy
తెలంగాణ ప్రజల హృదయాల్లో సుస్మా స్వరాజ్ చిరస్మరణీయంగా నిలిచిపోతారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో సుస్మా స్వరాజ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు.

హేమమాలిని నృత్యానికి సుష్మా స్వరాజ్ ఫిదా

ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమం నిన్న వారణాసిలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ నేత హేమమాలిని “మా గంగా” థీమ్ పై నృత్యం