డబ్ల్యూటీసీ ఫైనల్ పోరులో న్యూజిలాండ్తో తలపడే భారత తుది జట్టును బీసీసీఐ గురువారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదుగురు స్పెసలిస్ట్ బ్యాట్స్మన్తో పాటు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు
భారత జట్టు తమ దృష్టిని మరల్చి విజయం సాధించిందని టిమ్ పైన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై గవాస్కర్ స్పందించాడు.‘డిసెంబరు-జనవరిలో భారత్తో జరిగిన సిరీస్ గురించి ఆస్ట్రేలియా కెప్టెన్
ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్ను ఆ జట్టు యాజమాన్యం తప్పించిన్నప్పుడు.. మరి కోచ్లపై ఎందుకు వేటు వేయలేదని భారత
ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ను పంత్ చక్కగా ముందుకు నడిపించాడని ఆయన ప్రశంసించారు. జట్టును గెలిపించాలన్న జ్వాల, నేర్చుకొనే తపన అతడిలో కనిపించాయని సన్నీ తెలిపారు. పలు
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వాన్ని వహిస్తున్నాడు సంజు శాంసన్. క్రికెట్లో పెద్దగా అనుభవం లేనప్పటికీ.. అతనిపై ఎక్కడా లేని విశ్వాసాన్ని ఉంచింది ఆ టీమ్
ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. అయితే ఐపీఎల్ 2021 ఆరంభానికి ఒకరోజు ముందు భారత దిగ్గజ క్రికెటర్
ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. బెయిర్స్టో, స్టోక్స్ ధాటికి అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్,
టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్లోకి రావడం సంతోషకరమని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. ఒక్క ఇన్నింగ్స్తో గబ్బర్ వయసుపై వచ్చిన విమర్శలన్నీ కొట్టుకుపోయాయన్నారు.
రెండో టెస్ట్ జరుగుతున్న చెపాక్ పిచ్పై సెటైర్లు వేస్తున్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లపై టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యారు. ఇంగ్లండ్లో రోజంతా బాల్