మహారాష్ట్రలోని పుణెలో వార్జె మాల్వాడీ ప్రాంతంలోని హాస్పిటల్ లో దారుణ ఘటన జరిగింది. హాస్పిటల్ లో బెడ్స్ ఖాళీ లేవని డాక్టర్లు చెప్పినందుకు ఓ మహిళా ఆత్మహత్య
తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయడం లేదని మనస్తాపం చెందిన కేయూ విద్యార్థి పురుగుల మందు తాగి
తెలంగాణ పట్టభద్రతుల ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. అటు పల్లా, ఇటు పీవీ కూతురు సురభివాణీ ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు. ఈ
కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడొద్దని మందలించినందుకు యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దొడ్డబళ్లాపుర పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో స్నేహ అనే
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద కలకలం రేగింది. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం చిల్లమూరు గ్రామానికి చెందిన ఓ కుటుంబం
ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో
ఒంగోలులోని గొడుగుపాలెంకు చెందిన తేజశ్రీ అనే విద్యార్థిని క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. గత ఏడాది తేజశ్రీకి ఫీజురీయంబర్స్ మెంట్ వచ్చింది. అయితే
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రేమ జంటలు వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి.. మొన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన రెండు ప్రేమ జంటలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన
కలిసి బతకాలని కలలు కన్నంతలోనే విగతజీవులుగా మారి అయిన వాళ్లకు కన్నీళ్లు మిగులుస్తున్నారు ప్రేమికులు. సన్నిహితులకు షాక్ మిగులుస్తున్నారు. ప్రేమించుకుంటున్నారు.. కలిసి బతకాలని కలలుకంటున్నారు. కానీ అనేక
ఛత్తీస్గఢ్ లోని మరో దారుణం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు జవాన్లు తమ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య