telugu navyamedia

suicide

సంగారెడ్డిలో హైదరాబాద్ ఐఐటీకి విద్యార్థి ఆత్మహత్య..

navyamedia
హైదరాబాద్‌ ఐఐటీకి చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు .సంగారెడ్డి జిల్లాలోని పోతిరెడ్డిపల్లిలో ఓ లాడ్జ్ నుంచి కిందకు దూకి మేఘ కపూర్(22) అనే ఇంజినీర్ ఆత్మహత్య

రైలు కింద పడి పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ఆత్మహత్య..

navyamedia
శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ రైలు కింద పడి మృతి చెందారు. కడప రైల్వే గేటు వద్ద ఘటన

పెళ్ళి కావడంలేదని మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్య..

navyamedia
హైద‌రాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహం కావడంలేదని మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

ఆత్మహత్యకు పాల్పడిన మహిళను కాపాడిన ఎమ్మెల్యే

navyamedia
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరులో మణిపురం బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ మహిళ యత్నించింది. ఆ స‌మ‌యంలో అటుగా వెళ్తున్న‌ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా…ఆత్మహత్యాయత్నం చేసిన

టాలీవుడ్‌లో విషాదం

navyamedia
టాలీవుడ్‌ లో విషాదం చోటుచేసుకుంది. జూనియర్ ఆర్టిస్ట్‌ అనురాధ ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో మోసపోయిన జూనియర్ ఆర్టిస్ట్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్ పీఎస్‌

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య.. మృతదేహాలతో ఐదు రోజులు గడిపిన బాలిక

navyamedia
ఈ ఫొటోలో పాపను పట్టుకొని నిలబడిన శంకర్ ఇంటి పెద్ద. బాలికకు ఆయన తాత. శంకర్, బాలిక తప్ప మిగిలిన నలుగురూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సీమంతం

మానవ మృగం చనిపోయింది..

navyamedia
తెలుగు రాష్ట్రాలో ప్రకంపనలు సృష్టించిన సైదాబాద్ ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు

పాపం పండింది

navyamedia
సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసులో ప్ర‌ధాన నిందితుడైన రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స్టేష‌న్‌ ఘ‌న్‌పూర్ రైల్యే ట్రాక్‌పై రాజు మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. అత‌ని చేతిపై ఉన్న

ఆయుష్షు మూడిందని భావించి ఆత్మహత్య చేసుకున్న గృహిణి

navyamedia
జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వివాహిత సెల్ఫీ వీడియో ఆన్‌చేసి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌కు చెందిన ఓంప్రకాశ్, కబిత

అస్త‌మించిన వెన్నెల‌…!

navyamedia
ఈ మ‌ధ్య కాలంలో ప్రేమికుల సూసైడ్ ఫ్యాష‌న్ అయిపోయింది. ప్రేమించానని వెంటప‌డ‌టం.. కలకాలం చూసుకుంటానని నమ్మించడం.. జీవితాంతం తోడుంటానని చెప్పి పెళ్లి చేసుకోన్న‌ కానీ కొన్ని రోజులకే

బాబా కా ధాబా యజమాని సుసైడ్ కు యత్నం

Vasishta Reddy
మొదటి దశలో లాక్ డౌన్ సందర్భంగా బాబా కా ధాబా యజమాని కాంత ప్రసాద్ ఓ యూ ట్యూబర్‌ కారణంగా అనూహ్యంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

ఏపీలో దారుణం : పురుగుల మందు తాగిన లేడి ఎస్ఐ, కానిస్టేబుల్

Vasishta Reddy
ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని చుండూరు ఎస్సై శ్రావణి, కానిస్టేబుల్ రవీంద్ర ఆత్మహత్యాయత్నం చేశారు. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నం