మన రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకు వందల్లో నమోదవుతున్నాయి. నాలుగు నెలలుగా 1 శాతం పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయని డీహెచ్ శ్రీనివాస్ రావు అన్నారు.
రాబోయే హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రస్థుత కార్పోరేటర్ల నేర చరిత్ర గురించి విశ్లేంచింది. ఇందులో సంచలన నిజాలు బయటపడ్డాయి.