ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అనేక రూపాలను సంతరించుకుంటుంది. ఇప్పటికే కరోనా, కరోనా ప్లస్, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ వంటి రూపాల్లో ప్రజలను భయపెట్టింది. భయపెడుతుంది
టీమిండియా దక్షిణాఫ్రికాపై విజయభేరి మోగించింది. ఇటు బ్యాటింగ్ లోనూ… అటు ఫీల్డింగ్ లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దీంతో దక్షిణాఫ్రికాపై 113 పరుగుల తేడాతో విజయం సాధించింది.
కరోనా కారణంగా నిలిచిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ను మళ్లీ నిర్వహించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్లో సౌతాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్ను వాయిదా వేయాలని
ప్రస్తుతం 36 ఏళ్ల డుప్లెసిస్ దక్షిణాఫ్రికా తరఫున ఆడుతుండగా.. 37 ఏళ్ల డివిలియర్స్ 2018లోనే రిటైర్మెంట్ ఇచ్చాడు. 2011 ప్రపంచకప్లో భాగంగా ఢాకా వేదికగా మూడవ క్వార్టర్