telugu navyamedia

Sourav Ganguly

సౌరవ్ గంగూలీ కీల‌క ప్ర‌క‌ట‌న ..త్వరలోనే సరికొత్త ప్రయాణం..

navyamedia
బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్ సౌరవ్​ గంగూలీ ట్విటర్‌ వేదికగా కీలక ప్రకటన చేశారు. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నట్లు సౌరవ్ గంగూలీ చేసిన

ద్రవిడే కోచ్ అని స్పష్టం చేసిన దాదా…

Vasishta Reddy
విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత​ సీనియర్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లడంతో.. సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సారధ్యంలో టీమిండియా రెండో జట్టు లంకతో సిరీస్‌ ఆడనుంది.

లంక పర్యటనకు రెండో భారత జట్టు…?

Vasishta Reddy
టెస్టు ఛాంపియన్‌షిప్‌, శ్రీలంక సిరీస్, ఇంగ్లండ్‌ సిరీస్‌, టీ20 ప్రపంచకప్.. కుదిరితే ఐపీఎల్ 2021 ఇలా వరుస పర్యటనలతో కోహ్లీసేన షెడ్యూల్ బిజీగా ఉంది. ముందుగా డబ్ల్యూటీసీ

ఐపీఎల్ వాయిదా పై గంగూలీ కీలక వ్యాఖ్యలు…

Vasishta Reddy
ఐపీఎల్ 2021 సీజన్‌ను కరోనా వైరస్ కమ్మేయడంతో లీగ్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే లీగ్ నిర్వహణ విషయంలో బీసీసీఐ అట్టర్ ఫ్టాప్

ఐపీఎల్ 2021 నిర్వహణ పై దాదా క్లారిటీ…

Vasishta Reddy
దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒక్కరొక్కరుగా తమ ఐపీఎల్ జట్లను వీడుతున్నారు. స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ఇదివరకు ఆండ్రూ టై,

ఐపీఎల్ వేదికల మార్పు పై క్లారిటీ ఇచ్చిన గంగూలీ….

Vasishta Reddy
షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌ 2021 సీజన్‌ను నిర్వహిస్తామన్నాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. ఆటగాళ్లతో పాటు ముంబై వాంఖడే స్టేడియం మైదాన సిబ్బంది, పలువురు ఈవెంట్ ఆర్గనైజర్స్‌కు

పంత్ పై దాదా ప్రశంసలు…

Vasishta Reddy
‌పంత్‌ ఆట అంటే తనకు పిచ్చని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపాడు. అలాగే టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మ ఆటను

భారత రిజర్వుబెంచ్‌ బలంగా ఉండటానికి కారణం ఎవరో చెప్పిన దాదా…

Vasishta Reddy
ఆసీస్‌, ఇంగ్లాండ్‌పై సిరీసులు గెలిచిన టీమ్‌ఇండియాపై దాదా ప్రశంసలు కురిపించారు. ‘జట్టు గొప్పగా ఆడింది. బయో బుడగల్లో ఉంటూ క్రికెట్‌ ఆడింది. అయిపోగానే గదుల్లోకి వెళ్లింది. ఐపీఎల్‌

రాజకీయ రంగప్రవేశం పై దాదా షాకింగ్ కామెంట్స్…

Vasishta Reddy
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన రాజకీయ ప్రవేశం పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న

గంగూలీ బీజేపీలో చేరుతున్నారా..?

Vasishta Reddy
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మొదటి నుండే మమతా బెనర్జీకి మద్దతుగా ఉంటున్నాడు. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు దాదా బీజేపీలో చేరనున్నట్లు.. త్వరలో కాషాయ

మళ్లీ ఆసుపత్రిలో చేరిన గంగూలీ

Vasishta Reddy
భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై పశ్చిమ బెంగాల్‌ కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో జనవరి 2న చేరిన సంగతి తెలిసిందే. అయితే

గంగూలీ డిశ్చార్జ్ ..

Vasishta Reddy
భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై పశ్చిమ బెంగాల్‌ కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో జనవరి 2న చేరిన సంగతి తెలిసిందే. తాజాగా