ఆన్లైన్ రమ్మీని నిషేధించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నిర్వాహకులకు, ఆడేవారికి జైలు శిక్ష పడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సమీపంలోని ది వెన్యూ ఫంక్షన్ హాల్లో పలువురు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును పార్టీ అధిష్ఠానం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.