యూట్యూబ్ లో అత్యధిక సబ్స్క్రైబర్లతో దూసుకుపోతున్నాడు. నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కోటి దాటింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు.
బిగ్బాస్ బ్యూటీ హిమజ విడాకుల వార్తలపై స్పందించారు. ఆమె పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో భర్తను అన్ఫాలో చేసిందని,
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మరో రికార్డు సృష్టించాడు.. అల్లు అర్జున్.. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ఇటీవల విడుదలైన ‘పుష్ప’ సినిమాతో ఇటు
పరిస్థితులు బాగా లేవు అందరూ అప్రమత్తంగా ఉండండి, ఏది మన చేతిలో లేదంటూ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ మూవీ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ చేసిన అభిమానుల్లో గందగోళాన్ని
బిగ్బాస్ రియాలిటీ షోకు ప్రజల్లో ఆదరణ ఎంతగానో ఉంది. అందుకే పలు భాషలతో పాటు తెలుగులోనూ ఇది విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు తెలుగులో ఐదు సీజన్లు సక్సెస్ఫుల్గా
ఎంతో ఘాడంగా ప్రేమించుకున్న టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత అక్టోబర్ 2న తమ వైవాహిక జీవితానికి గుడ్బై చెబుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో వీరి విడాకుల
టాలీవుడ్ స్టార్ జోడి నాగచైతన్య-సమంత విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్కి గురి చేశారు. ఈ ప్రకటనపై అక్కినేని కుటుంబానికి చెందిన పలువురు తారలు.. సినీ ఇండస్ట్రీకి చెందిన
ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తాజాగా, ఆయన పుల్ల ఇడ్లీ గురించి ట్వీట్ చేశారు. బెంగళూరులోని
సోషల్ మీడియా వెబ్సైట్ ‘ట్విట్టర్’!!.. మార్కెట్లో అడుగు పెట్టి ఎనిమిదేళ్లవుతోంది. ఏళ్ల తరబడి శరవేగంగా ఎదుగుతూ పోటీ పడుతున్న ఇతర సోషల్ మీడియా వెబ్సైట్లతో ముందుకు సాగుతోంది
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ ఐదో సీజన్ గ్రాండ్గా సెప్టెంబర్ 5న ప్రారంభమైంది. ఇప్పటి వరకు నాలుగు సీజన్లు విజయవంతం కాగా