మహారాష్ట్ర ప్రజలకు షిండే సర్కార్ ప్రభుత్వం గుడ్ న్యూస్: భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
మహారాష్ట్ర ప్రజలకు ఏక్నాథ్ షిండే సర్కార్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్పై భారీగా వ్యాట్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.3 వ్యాట్