మనిషి టెక్నాలజీ విషయంలో ఎంతలా అభివృద్ధి చెండుతున్నాడో ? అంతలా మానవ విలువల విషయంలో దిగజారి పోతున్నాడు. క్షణిక సుఖాల కోసం వావీ వరసలు కూడా మరిచిపోతున్నాడు.
తెలంగాణలో రోజు రోజుకు మిస్సింగ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ శివారులో అన్నాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కుంట్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.