ప్రపంచంలోనే రిచ్ లీగ్గా పేరుగాంచిన ఐపీఎల్-15 మెగా వేలం ప్రారంభమైంది. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మెగా వేలం శనివారం, ఆదివారం.. రెండు రోజులు బెంగళూరులో
ఐపీఎల్ 2021లో శ్రేయస్ అయ్యర్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్కు సారథ్యం వహించే అవకాశం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేశారు. గాయంతో
ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో గాయపడి… సర్జరీ నేపథ్యంలో ఐపీఎల్ 14వ సీజన్ మొత్తానికీ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. ఐపీఎల్
భారత బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ రాబోయే ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా అయ్యర్ ఎడమ భుజానికి గాయమైంది.
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో మిడిలార్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ చేసే సమయంలో గాయపడ్డారు. అయితే అయ్యర్కు అయిన భుజం గాయం అందరిలోనూ
ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో ఓటమి పై శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ… తమ బ్యాటింగ్ పద్ధతిలో ఎలాంటి మార్పులు చేసుకోమని టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ స్పష్టం
భారత స్పిన్నర్ యుజువేంద్ర చహల్ యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత డిసెంబర్లో గురుగ్రామ్లో వీరి వివాహం కొద్దిమంది కుటుంబ సభ్యులు,
ఐపీఎల్ 2020లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరగబోయే తొలి క్వాలిఫయర్ మ్యాచ్కు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ముంబైతో మ్యాచ్లో తాము