telugu navyamedia

shock

అగ్రిగోల్డ్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు

Vasishta Reddy
విజయవాడలోని అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు.. ఇవాళ హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరగగా.. విజయవాడ లబ్బీపేటలోని అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి ఆమోదం

ఈటలకు వ్యతిరేకంగా కమలాపూర్ తెరాస లీడర్లు…

Vasishta Reddy
తెరాస పార్టీని వీడే ప్రసక్తేలేదని కమలాపూర్ ఎంపీపీ తడక రాణి శ్రీకాంత్ గారు స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం హన్మకొండలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారిని

ఫుడ్ డెలివరీ సంస్థలకు పోలీసుల షాక్…

Vasishta Reddy
కరోనా కేసులు భరోగా పెరుగుతుండటంతో ప్రస్తుతం చాలా రాష్ట్రాలతో పాటుగా తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి వేవ్ లో ఉన్నంతగా సీరియస్

కేఏ పాల్‌కు షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు…

Vasishta Reddy
కరోనా కారణంగా తెలంగాణలో లాక్ డౌన్ విధించడంతో ఏపీ నుండి వస్తున్న అంబులెన్స్‌ల‌తో సహా అని వాహనాలను బోర్డర్ వద్ద అధికారులు అడ్డుకున్నారు. దాంతో ఏపీ అంబులెన్స్‌ల‌ను

పాక్ ప్రధానికి షాక్ తగ్గాలనుందా…?

Vasishta Reddy
నయా పాకిస్తాన్ పేరుతో ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు.  ప్రపంచ దేశాల నుంచి తీసుకొచ్చిన అప్పులు పెద్ద ఎత్తున

రిటైర్డ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ…

Vasishta Reddy
మార్చి నెలలో ఫించన్‌ అందుకున్న పలువురు రిటైర్డ్‌ ఉద్యోగులకు షాకిస్తూ.. భారీ ఎత్తున పెన్షన్‌లో కోత విధించింది ఏపీ ప్రభుత్వం.. .. ఆదాయపన్ను చెల్లింపుల పేరుతో ట్రెజరీ

నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు…

Vasishta Reddy
పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో మార్చి 10 వ తేదీన మున్సిపల్

రాజోలులో మళ్ళీ జనసేనకు పట్టం…

Vasishta Reddy
ఏపీలో నిన్నటితో పంచైతే ఎన్నికలు ముగిసాయి. అయితే నిన్న జరిగిన చివరి విడత ఎన్నికల్లో జగన్‌కు జై కొట్టిన వరప్రసాద్‌కు జనసైనికులు ఝలక్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో

ఎస్ఈసి షాక్ ఇచ్చిన హైకోర్టు…

Vasishta Reddy
ఏపీలో ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ పార్టీలు అని దీని పైనే దృష్టి పెట్టాయి. అయితే ఈ పంచాయతీ ఎన్నికలు సగం పూర్తి

చంద్రబాబు భార్య దత్తత తీసుకున్న గ్రామంలో వైసీపీ విజయం…

Vasishta Reddy
ఏపీలో రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైసీపీ మద్దతు దారులు ఘనవిజయం సాధించారు. తొలివిడతలో అత్యధిక గ్రామ పంచాయితీలు సొంతం చేసుకున్న వైసీపీ, రెండోవిడతలోనూ

మంత్రి కొడాలి నానికి సొంత ఊరిలోనే కి షాక్…

Vasishta Reddy
ప్రస్తుతం ఏపీలో పంచాయితీ రాజకీయాలు నడుస్తునా విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలో మంత్రి కొడాలి నానికి సొంత ఊరిలోనే కి షాక్ ఇచ్చింది టీడీపీ. మంత్రి

పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చిన హైకోర్టు…

Vasishta Reddy
మంత్రి పెద్దిరెడ్డిపై నిన్నటి రోజున రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికలు సజావుగా జరిగేలా కనిపించడం లేదని ఎన్నికల కమిషన్ నిన్నటి రోజున పేర్కొన్నది.