విజయవాడలోని అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు.. ఇవాళ హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరగగా.. విజయవాడ లబ్బీపేటలోని అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి ఆమోదం
తెరాస పార్టీని వీడే ప్రసక్తేలేదని కమలాపూర్ ఎంపీపీ తడక రాణి శ్రీకాంత్ గారు స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం హన్మకొండలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారిని
కరోనా కేసులు భరోగా పెరుగుతుండటంతో ప్రస్తుతం చాలా రాష్ట్రాలతో పాటుగా తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి వేవ్ లో ఉన్నంతగా సీరియస్
కరోనా కారణంగా తెలంగాణలో లాక్ డౌన్ విధించడంతో ఏపీ నుండి వస్తున్న అంబులెన్స్లతో సహా అని వాహనాలను బోర్డర్ వద్ద అధికారులు అడ్డుకున్నారు. దాంతో ఏపీ అంబులెన్స్లను
నయా పాకిస్తాన్ పేరుతో ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ దేశాల నుంచి తీసుకొచ్చిన అప్పులు పెద్ద ఎత్తున
మార్చి నెలలో ఫించన్ అందుకున్న పలువురు రిటైర్డ్ ఉద్యోగులకు షాకిస్తూ.. భారీ ఎత్తున పెన్షన్లో కోత విధించింది ఏపీ ప్రభుత్వం.. .. ఆదాయపన్ను చెల్లింపుల పేరుతో ట్రెజరీ
పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో మార్చి 10 వ తేదీన మున్సిపల్
ఏపీలో నిన్నటితో పంచైతే ఎన్నికలు ముగిసాయి. అయితే నిన్న జరిగిన చివరి విడత ఎన్నికల్లో జగన్కు జై కొట్టిన వరప్రసాద్కు జనసైనికులు ఝలక్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో
ఏపీలో రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైసీపీ మద్దతు దారులు ఘనవిజయం సాధించారు. తొలివిడతలో అత్యధిక గ్రామ పంచాయితీలు సొంతం చేసుకున్న వైసీపీ, రెండోవిడతలోనూ
మంత్రి పెద్దిరెడ్డిపై నిన్నటి రోజున రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికలు సజావుగా జరిగేలా కనిపించడం లేదని ఎన్నికల కమిషన్ నిన్నటి రోజున పేర్కొన్నది.