వైసీపీ అధినేత వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీపై నటుడు శివాజీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్తో జగన్ జట్టుకట్టి హోదా సాధిస్తారా?
సినిమా ఆఫర్లు లేని శివాజీతో చంద్రబాబు వాజమ్మ ప్రకటనలు చేయిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా
తెలుగు రాష్ట్రాల్లో దుమారం లేపుతున్న డేటాచోరీ కేసుపై ప్రముఖ సినీనటుడు శివాజీ ఘాటుగా స్పందించారు. ఈరోజు విజయవాడలో శివాజీ మీడియాతో మాట్లాడుతూ డేటా దుర్వినియోగం అంటూ ఆరోపణలు