సికింద్రాబాద్లో భారీ అగ్ని ప్రమాదం.. ఎనిమిది మంది మృతి..పలువురికి గాయాలు
సికింద్రాబాద్లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ