ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 9 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదని…సోషల్ మీడియాలలో అనవసర ప్రచారం చేస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డాక్టర్స్ క్రికెట్ టోర్నీమెంట్ 2020-2021ను
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మళ్ళీ మన దేశంలో విజృంభిస్తూనే ఉంది. అయితే కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఢిల్లీలో కరోనా