రోజు రోజుకు సైబర్ నెరగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. స్కాంల బారిన కస్టమర్లు పడకుండా
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో దారుణంగా విజృంభిస్తోంది. రోజూ లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో చాలా రాష్ట్రాల్లో పాక్షిక, వీకెండ్ లాక్
సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరుగుతుందో అంతగా మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ఆన్లైన్ మోసాలు బయటపడ్డా ప్రజలు మాత్రం ఇంకా మోసపోతూనే ఉన్నారు. అటు ఆన్
కస్టమర్లకు శుభవార్త చెప్పింది ఎస్బీఐ.. క్రెడిట్ కార్డులపై షాపింగ్ చేసి.. తక్కువ వడ్డీతో ఈఎంఐలుగా మార్చుకునే ఆఫర్ తీసుకొచ్చింది.. దీనిపై ప్రాసెసింగ్ ఫీజును సైతం రద్దు చేస్తున్నట్టు
వైసీపీ నాయకులు, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే.. ఆయన వైసీపీ పార్టీ తరఫున గెలిచి… ఆ పార్టీ నిర్ణయాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ బ్యాంక్ ఓ శుభవార్త చెప్పింది. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే మహిళలకు ఈ తీపి కబురును అందించింది. గృహరుణాలపై ప్రత్యేక