ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్లు జైలు శిక్షను అనుభవించిన శశికళ తమిళనాడు ఎన్నికలకు ముందు బెయిల్పై విడుదలయ్యారు. పార్టీలో తిరిగి చేరాలన్న ఆమె కలను పలనీస్వామీ,
తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది… ఇందులో విజయం సాధించేందుకు అన్నాడీఎంకే, డీఎంకే కూటములు ప్రయత్నాలు చేస్తున్నాయి. అన్నాడీఎంకేను ఎదుర్కోవాలి అంటే పళనిస్వామి, పన్నీర్
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్ల క్రితం అరెస్ట్ అయిన శశికళ ఇటీవలే జైలు నుంచి రిలీజై బెంగళూరులో ఉన్నారు. ఫిబ్రవరి 7 వ తేదీన బెంగళూరు నుంచి ఆమె చెన్నైకి రాబోతున్నారు. తమిళనాడులోకి అడుగుపెట్టిన
శశికళ జైలు నుంచి విడుదలైంది. అయితే, కరోనా కారణంగా ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. చికిత్స నుంచి కోలుకొని డిశ్చార్జ్
బెంగుళూరు పరప్పన అగ్రహార జైలులో శశికళ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులు కూడ బెట్టిన కేసులో జైలు జీవితం గడుపుతున్న శశికళ న్యాయస్థానం
నటిగా, రాజకీయ నాయకురాలిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు జయలలిత. టాప్ హీరోయిన్ జయలలిత తెలుగు, తమిళం, కన్నడ భాషలలో దాదాపు 140కి పైగా సినిమాలు చేసింది.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుదలవ్వకముందు ప్రమోషన్స్ లో భాగంగా