లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్క నున్నాయి. డిపోల్లో ఉన్న బస్సులను శుభ్రం చేసే కార్యక్రమం కొనసాగుతోంది. గత 55
లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి 22 నుంచి ఏపీలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. తాజాగా ప్రజారవాణాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వడంతో ఆర్టీసీ బస్సులు తిప్పాలని