*తెలుగుదేశం నేతలపై రోజా హాట్ కామెంట్స్ *అచ్చెన్నాయుడు అచ్చెచ్చిన అంబోతు.. *చంద్రబాబునాయుడుకు పట్టు చీరలు కావాలో? పసుపు చీరలు కావాలో తేల్చుకోవాలి ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ
సినిమా టిక్కెట్ల ధరల అంశంపై ప్రభుత్వంతో సినిమా పెద్దల మధ్య చర్చలు జరుగుతున్నాయని .. దీనిపై ఒక సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నామని నగరి ఎమ్యెల్యే రోజా
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈ రోజు ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై స్పందించారు .
మెగాస్టార్ చిరంజీవితో సరితూగే గ్లామర్, గ్రేస్ ఉన్న అతికొద్దిమంది హీరోయిన్లలో రోజా ఒకరు. రోజా-చిరంజీవి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే అందులో వీరిద్దరిపై చిత్రీకరించిన పాటలు,
విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న ఆమె అనంతరం ఏపిఐసిసి చైర్మన్ రోజా మీడియాతో మాట్లాడారు. లోక్ సభలో, రాజ్యసభలో విశాఖ ఉక్కు కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలే వాయిస్
ఆంధ్రప్రదేశ్ లో నివర్ తుఫాన్ విధ్వంసం సృష్టిస్తోంది.. తుఫాన్ ప్రభావంతో చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు
ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటానని తన వంతు సాయం చేస్తానని వైసీపీ నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రోజా అన్నారు. బుధవారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆమె
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా బలాన్ని చూసి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలోకి వలస వస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. గురువారం
పసుపు-కుంకుమకు ఉన్న పవిత్రతను సీఎం చంద్రబాబు తుడిచేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఓటర్లను కొనేందుకు చంద్రబాబు కొత్త అవతారమెత్తాడనే