ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై ఆరా తీసిన
ఏపీలో నూతన విద్యావిధానం అమలు చేసే దిశగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ముద్రిస్తోన్న పాఠ్యపుస్తకాలను నాణ్యంగా
సిరిసిల్ల జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షం కురియడంతో వరద పోటెత్తిన విషయం తెలిసిందే. పలు కాలనీల్లో వరద నీరు వచ్చి చేరింది. పట్టణంలో వరద ఉధృతిపై
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్
హార్టికల్చర్, సెరికల్చర్, వ్యవసాయ అనుబంధశాఖలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. ‘‘ఉద్యాన రంగంలో రైతులు ఆదాయాన్ని పెంచే వ్యూహాలను అమలు చేయాలని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంతో నేడు కోవిడ్ నియంత్రణ, వైద్యరంగంలో నాడు-నేడుపై సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్తో పాటు సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య
కరోనా నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై సీఎం ఇవాళ జగన్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నివారణా చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్సన్ట్రేటర్లు, డీ టైప్ సిలెండర్లు,