telugu navyamedia

review

విద్యాశాఖపై జగన్ సమీక్ష

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై ఆరా తీసిన

ఈ నెల 13న ‘ద‌ళిత బంధు’పై స‌న్నాహ‌క స‌మావేశం

navyamedia
దళితబంధు ను పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండాలల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశాన్ని ప్రగతి భవన్ లో ఈ నెల 13న సోమవారం

విద్యావిధానం అమలుకు చర్యలు తీసుకోవాలి: జగన్‌

navyamedia
ఏపీలో నూతన విద్యావిధానం అమలు చేసే దిశగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ముద్రిస్తోన్న పాఠ్యపుస్తకాలను నాణ్యంగా

భారీ వర్షాలపై కేసీఆర్‌ సమీక్ష

navyamedia
తెలంగాణ‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితి పై ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో

సిరిసిల్లలో భారీ వర్షాలపై కేటీఆర్‌ టెలీకాన్ఫ‌రెన్స్

navyamedia
సిరిసిల్ల జిల్లాలో నిన్న రాత్రి భారీ వ‌ర్షం కురియ‌డంతో వ‌ర‌ద పోటెత్తిన విష‌యం తెలిసిందే. ప‌లు కాల‌నీల్లో వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. ప‌ట్ట‌ణంలో వరద ఉధృతిపై

రోడ్లను బాగుచేయడంపై దృష్టిపెట్టండి: జగన్‌

navyamedia
రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణంపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష చేపట్టారు. ఆర్‌అండ్‌బి, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖలపై

నా చివరి రక్తపు బొట్టు దాకా దళితుల అభివృద్ధి కోసం పోరాడుతా: కేసీఆర్‌

navyamedia
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్

‘ప్రూట్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’ గా ఏపీ

navyamedia
హార్టికల్చర్, సెరికల్చర్‌, వ్యవసాయ అనుబంధశాఖలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. ‘‘ఉద్యాన రంగంలో రైతులు ఆదాయాన్ని పెంచే వ్యూహాలను అమలు చేయాలని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని

ప్రభుత్వఆసుపత్రులను కార్పొరేట్‌ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దాలి: జగన్‌

navyamedia
తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంతో నేడు కోవిడ్‌ నియంత్రణ, వైద్యరంగంలో నాడు-నేడుపై సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య

ఆక్సిజన్‌ ప్లాంట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి: జగన్‌

navyamedia
కరోనా నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం ఇవాళ జగన్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ నివారణా చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్‌సన్‌ట్రేటర్లు, డీ టైప్‌ సిలెండర్లు,

ఫీల్డ్ అంపైర్ తప్పిదం… కోహ్లీకి తప్పిన ముప్పు

Vasishta Reddy
డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ లో వర్షం కారణంగా తొలి రోజు టాస్‌ పడకుండానే ఆగిపోయిన మ్యాచ్‌.. రెండో రోజు శనివారం వెలుతురు లేమి కారణంగా మూడో సెషన్‌

జగనన్న కాలనీల నిర్మాణంపైనా సీఎం జగన్ సమీక్ష…

Vasishta Reddy
జగనన్న కాలనీలలో వసతుల కల్పన, టిడ్కో ఇళ్ల నిర్మాణంపైనా సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ అనంతరం మాట్లాడుతూ… జగనన్న కాలనీలలో జూన్‌ 1న పనులు ప్రారంభం. ఈనెల