telugu navyamedia

Review Meeting

కొత్త జిల్లాల పునర్విభజనపై అధికారులకు జగన్ దిశా నిర్ధేశం..

navyamedia
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తులో నిర్మించనున్న పరిపాలనా

ప్రభుత్వాస్పత్రికి వెళ్తే రోగం తగ్గుతుందనే భరోసా ప్రజలకు రావాలి: జగన్‌

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సూచించారు. కోవిడ్ నివారణ

క‌రోనా మ‌హమ్మారిపై జగన్‌ సమీక్ష

navyamedia
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ఈ రోజు (బుధవారం) క‌రోనా మ‌హమ్మారిపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా స‌మావేశంలో పలు కీల‌క అంశాల‌పై చర్చ జ‌రిగింది. ఆక్సీజ‌న్

పెండింగులో ఉన్న పోలవరం బిల్లులు క్లియర్‌ అయ్యేలా చూడాలి…

Vasishta Reddy
ఏపీలో పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు చర్చలో ఉండే విషయం. అయితే ఈ ప్రాజెక్టు బిల్లుల చెల్లింపుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు

యాస్ తుఫాన్‌ పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌…

Vasishta Reddy
యాస్ తుఫాన్‌ పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌ నిర్వహించారు. ఈ తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం వైఎస్

కరోనాను కట్టడి పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం…

Vasishta Reddy
రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షల ను మరింతగా

నెలకు కోటి డోసులు ఇచ్చిన 6 నెలలు పడుతుంది : సీఎం జగన్

Vasishta Reddy
కరోనా సెకండ్ వేవ్ లో ఏపీలో రోజుకు 20 వేలకు పైగా కరోనా కేసులు వస్తున్న విషయం తెలిసిందే. దాంతో ప్రజలు వ్యాక్సిన్ కోసం క్యూలు కడుతున్నారు.

50 వేల ఎంబీబీఎస్ వైద్యులు విధులలోకి…

Vasishta Reddy
వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఈరోజు సమావేశమయ్యారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చించారు. ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది

అందువల్ల వ్యాక్సినేషన్‌కు అడ్డంకులు వచ్చే పరిస్థితి…

Vasishta Reddy
రూరల్‌ ఏరియాలో పైలట్‌ ప్రాజెక్టుగా మండలంలో వారంలో నాలుగు రోజులు, రోజుకు 2 గ్రామాలు చొప్పున వ్యాక్సినేషన్‌ చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. జడ్పీటీసీ,

ఏకగ్రీవాలను నేను తప్పుబట్టడం లేదు : నిమ్మగడ్డ

Vasishta Reddy
ప్రస్తుతం ఏపీలో లోకల్ ఎన్నికలు దగరపడుతుండటంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ

సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష

Vasishta Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు… సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇవాళ ప్రగతి భవన్‌లో