తెలంగాణలో రాష్ట్రంలో ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది…ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే సీనియర్ లీడర్ ల సహకారం
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవికి మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దుబ్బాక ఉప ఎన్నికలో
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వరదల పేరుతో మున్సిపల్ ఎన్నికల కోసం… 500 కోట్లను టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చి పంచుతుందని
ఖమ్మం జిల్లాకు గొప్ప చరిత్ర ఉందని…కేటిఆర్, కేసీఆర్ ఎంగిలి మెతుకులకు ఆశపడి కొందరు నాయకులు కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో