నడిరోడ్డుపై న్యాయవాది దంపతులను హత్య చేయడం దుర్మార్గం గతంలోనే ఆయనకు ప్రాణహాని ఉందని హైకోర్టుకు తెలిపారు. నడి రోడ్డుపై మధ్యాహ్నం 2.10 గంటలకు పెద్దపల్లి జిల్లా రామగిరి
ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చుసిన పెద్దపల్లిలో జరిగిన న్యాయవాది దంపతుల హత్యపై చర్చిస్తున్నారు. ఈ సమయంలో ఈ ఘటన పై రకరకాల కథనాలు వస్తున్నాయి.. ముఖ్యంగా ఊరిలోని