ప్రస్తుత కామెంటేటర్, మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.. ఓ మ్యాచ్ సందర్భంగా జడేజాను ‘బిట్స్ అండ్ పీసెస్’ లాంటి క్రికెటర్ అని కామెంట్ చేశాడు. అప్పట్లో ఆ
ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న జడేజా… కొన్నాళ్ల క్రితం టెస్టు జట్టులో కొనసాగుతున్నా తుది టీమ్లో మాత్రం చోటు లభించిక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.
భారత యువ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్ జోడి మధ్య ఓవర్లలో పరుగులు కట్టడిచేస్తూ.. వికెట్లు తీసి ప్రత్యర్ధిని ఒత్తిడిలోకి నెట్టేవారు. కానీ ప్రస్తుతం పరిమిత
రవీంద్ర జడేజా కత్తిసాము గురించి తెలియని వారుండరు. హాఫ్ సెంచరీ, సెంచరీ చేసిన సందర్భాల్లో కానీ.. ఏమైనా అరుదైన ఘనతల్ని సాధించినప్పుడు కానీ జడేజా బ్యాట్తో కత్తిసాము
సౌథాంప్టన్ వేదికగా జూన్ 18-22 మధ్య జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అనంతరం ఇంగ్లాండ్తో టీమిండియా ఐదు
చెన్నై జట్టులో ఎంఎస్ ధోనీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి జడేజాకు అన్ని అర్హతలు ఉన్నాయని, మహీ వారసుడిగా అతడే సరైన ఆటగాడని మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు.
2020 అక్టోబరు నుంచి 2021 సెప్టెంబరు వరకు తాజాగా బీసీసీఐ ఆటగాళ్ల కాంట్రాక్ట్ ప్రకటించింది. ఈసారి మొత్తం 28 మంది ఆటగాళ్లతో బీసీసీఐ కాంట్రాక్ట్ జాబితాను రూపొందించింది.
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు పూర్తిగా దూరం
ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ కు భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దూరం అయినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తెలిపింది.
టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంజ్రేకర్కు మంచి క్రికెట్ పరిజ్ఞానం ఉండడంతో పాటు అంతకుమించి