telugu navyamedia

Ravindra Jadeja

వరల్డ్ కప్ సెమీస్ లో బ్యాట్ అందుకే తిప్పాను : జడేజా

Vasishta Reddy
ప్రస్తుత కామెంటేటర్, మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్‌.. ఓ మ్యాచ్ సందర్భంగా జడేజాను ‘బిట్స్‌ అండ్‌ పీసెస్‌’ లాంటి క్రికెటర్‌ అని కామెంట్ చేశాడు. అప్పట్లో ఆ

ఆ మ్యాచ్ నా ఆటను మార్చేసింది : జడేజా

Vasishta Reddy
ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న జడేజా… కొన్నాళ్ల క్రితం టెస్టు జట్టులో కొనసాగుతున్నా తుది టీమ్‌లో మాత్రం చోటు లభించిక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.

టీమిండియా కొత్త జెర్సీ…

Vasishta Reddy
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ లో టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. 1990వ కాలం నాటి భారత జట్టు ధరించిన రెట్రో జెర్సీ లుక్‌ను పోలీ

కుల్దీప్ యాదవ్‌‌తో ఆడపోవడానికి జడేజానే అసలు కారణం…

Vasishta Reddy
భారత యువ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్ జోడి మధ్య ఓవర్లలో పరుగులు కట్టడిచేస్తూ.. వికెట్లు తీసి ప్రత్యర్ధిని ఒత్తిడిలోకి నెట్టేవారు. కానీ ప్రస్తుతం పరిమిత

జడేజాను అనుకరించిన ధోని…

Vasishta Reddy
రవీంద్ర జడేజా కత్తిసాము గురించి తెలియని వారుండరు. హాఫ్‌ సెంచరీ, సెంచరీ చేసిన సందర్భాల్లో కానీ.. ఏమైనా అరుదైన ఘనతల్ని సాధించినప్పుడు కానీ జడేజా బ్యాట్‌తో కత్తిసాము

ఆల్ రౌండర్ జడేజా.. జిమ్‌ వీడియో వైరల్

Vasishta Reddy
సౌథాంప్టన్ వేదికగా జూన్‌ 18-22 మధ్య జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అనంతరం ఇంగ్లాండ్‌తో టీమిండియా ఐదు

ధోని తర్వాత చెన్నై కెప్టెన్ అతనే : వాన్

Vasishta Reddy
చెన్నై‌ జట్టులో ఎంఎస్ ధోనీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి జడేజాకు అన్ని అర్హతలు ఉన్నాయని, మహీ వారసుడిగా అతడే సరైన ఆటగాడని‌ మైకేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు.

బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భారత మాజీ ఆటగాళ్లు…

Vasishta Reddy
2020 అక్టోబరు నుంచి 2021 సెప్టెంబరు వరకు తాజాగా బీసీసీఐ ఆటగాళ్ల కాంట్రాక్ట్‌ ప్రకటించింది. ఈసారి మొత్తం 28 మంది ఆటగాళ్లతో బీసీసీఐ కాంట్రాక్ట్‌ జాబితాను రూపొందించింది.

రవీంద్ర జడేజాను ఇరుకున పెట్టిన ఆ ఫోటో…

Vasishta Reddy
సింహం పిల్లతో టీమిండియా ఆల్ రౌండర్ దిగిన ఫోటో వైరల్ గా మారింది. అయితే, ఈ ఫోటోనే రవీంద్ర జడేజాను ఇరుకున పెట్టింది. తనకు తెలియకుండానే కాంట్రవర్సీగా

ఇంగ్లాండ్ సిరీస్ కు ముందు భారత్ కు భారీ షాక్…

Vasishta Reddy
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరం

టీం ఇండియాకు షాక్… పొట్టి సిరీస్ కు జడేజా దూరం

Vasishta Reddy
ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌ కు భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దూరం అయినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తెలిపింది.

మరోసారి జడేజా పై మంజ్రేకర్ అనుచిత వ్యాఖ్యలు…

Vasishta Reddy
టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంజ్రేకర్‌కు మంచి క్రికెట్‌ పరిజ్ఞానం ఉండడంతో పాటు అంతకుమించి