telugu navyamedia

Rajya Sabha

రాజ్యసభలో ఘనంగా వీడ్కోలు : వెంకయ్య భావోద్వేగం

navyamedia
మీ పదవీ కాలం ముగియవచ్చు గానీ మీ జీవితం, మీ అనుభవాలు రాబోయే కాలంలో దేశానికి మార్గదర్శకంగా ఉంటాయ‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. వెంకయ్య నాయుడు మార్గదర్శనంలో

రాజ్య‌స‌భ‌లో వెంక‌య్య‌నాయుడుకు విడ్కోలు.. ఇది ఉద్వేగభరితమైన క్షణమ‌న్న ప్ర‌ధాని మోదీ

navyamedia
*రాజ్య‌స‌భ‌లో వెంక‌య్య‌నాయుడుకు విడ్కోలు.. *వెంక‌య్య‌నాయుడు అత్యంత జ‌నాద‌ర‌ణ ఉన్న నేత‌ *ఆయ‌న‌తో భుజం క‌లిపి ప‌నిచేసే అనుభ‌వం నాకు ఉంది.. *వెంక‌య్య నాయుడు అనేక బాధ్య‌త‌లను స‌మ‌ర్ధ‌వంతంగా

పార్లమెంట్‌ వర్షకాల సమావేశాలు: మరో ముగ్గురు ఎంపీలు సస్పెండ్..

navyamedia
పార్లమెంటు వర్షకాల సమావేశాలలో విపక్ష సభ్యుల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా రాజ్యసభలో మరో ముగ్గురు ఎంపీలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన

రాజ్య‌స‌భ స‌భ్యులతో ప్రమాణం చేయించిన వెంకయ్యనాయుడు

navyamedia
రాజ్య‌స‌భ స‌భ్యుడిగా విజ‌యేంద్ర ప్ర‌సాద్ సోమ‌వారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. పార్ల‌మెంటు వర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో రాజ్య‌స‌భ‌కు కొత్త‌గా ఎన్నికైన స‌భ్యులు ప్రమాణస్వీకారం చేశారు రాజ్య‌స‌భ

రాజ్యసభకు నలుగురు దక్షిణాది ప్రముఖులు.. స్వ‌యంగా ట్వీట్ చేసిన ప్ర‌ధాని మోదీ

navyamedia
రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు ప్రముఖులను కేంద్రం నామినేట్​ చేసింది. ప్రముఖ సినీ రచయిత, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్‌, ప్రముఖ సినీ సంగీత

ఒప్పందం మేరకే ఆ బియ్యం కొంటాం..-పీయూష్‌

navyamedia
వరి ధాన్యం కొనుగోలు విషయమై తెలంగాణ ప్రభుత్వం బెదిరిస్తుంద‌ని కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్ అన్నారు. శుక్రవారం నాడు రాజ్య‌స‌భ‌లో ప్రశ్నోత్తరాల

కాంగ్రెస్ పార్టీవల్లే నేను రాజ్యసభకు రాగలిగాను ..

navyamedia
కాంగ్రెస్ పార్టీ ఆనాడు తమ మీద అక్రమ కేసులు బనాయించటం వలనే తాను రాజ్యసభకు రాగలిగానని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజ‌య‌ సాయిరెడ్డి సైటైరికల్ గా చెప్పారు. 2

రాజకీయ స్వార్ధం కోసమే ఏపీని హడావుడిగా విభజించారు..

navyamedia
* తెలంగాణ ఏర్పాటుకు నేను వ్యతిరేకం కాదు.. * ఏపీ-తెలంగాణ మధ్య చిచ్చుపెట్టింది కాంగ్రెసే.. * రాజకీయ స్వార్ధం కోసమే కాంగ్రెస్‌ ఏపీని హడావుడిగా విభజించారు.. *

వారసత్వ రాజకీయాలు దేశానికి ఎంతో ప్రమాదక‌రం – మోదీ

navyamedia
వారసత్వ రాజకీయాలు దేశానికి ప్రమాదకరమని దేశ ప్ర‌ధాని కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ధ్వజమెత్తారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో కాంగ్రెస్ పై

ఏపీ ప్ర‌త్యేక హోదాపై కేంద్రం కుంటిసాకులు చెబుతోంది..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఎగ్గొట్టడానికి బీజేపీ కుంటిసాకులు చెబుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిప‌డ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన

పార్లమెంట్‌లో సొమ్మసిల్లి పడిపోయిన వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి

navyamedia
వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్‌లో సొమ్మసిల్లి పడిపోయారు. పక్కనే ఉన్న సహచర ఎంపీలు వెంటనే ఆయనను రామ్ మనోహర్ లోహియా

రాజ్యసభలో భావోద్వేగానికి లోనైయిన వెంకయ్య నాయుడు

navyamedia
రాజ్యసభ ప్రారంభమైన వెంటనే చైర్మన్‌ వెంకయ్య నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. సభలో నిన్న జరిగిన పరిణామాలు, ఎంపీల అనుచిత ప్రవర్తన నెలకొనడం దురదృష్టకరమంటూ కంటతడి పెట్టుకున్నారు. ఈ