*రాజ్యసభలో వెంకయ్యనాయుడుకు విడ్కోలు.. *వెంకయ్యనాయుడు అత్యంత జనాదరణ ఉన్న నేత *ఆయనతో భుజం కలిపి పనిచేసే అనుభవం నాకు ఉంది.. *వెంకయ్య నాయుడు అనేక బాధ్యతలను సమర్ధవంతంగా
పార్లమెంటు వర్షకాల సమావేశాలలో విపక్ష సభ్యుల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా రాజ్యసభలో మరో ముగ్గురు ఎంపీలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్కు గురైన
రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు ప్రముఖులను కేంద్రం నామినేట్ చేసింది. ప్రముఖ సినీ రచయిత, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్, ప్రముఖ సినీ సంగీత
వరి ధాన్యం కొనుగోలు విషయమై తెలంగాణ ప్రభుత్వం బెదిరిస్తుందని కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. శుక్రవారం నాడు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల
* తెలంగాణ ఏర్పాటుకు నేను వ్యతిరేకం కాదు.. * ఏపీ-తెలంగాణ మధ్య చిచ్చుపెట్టింది కాంగ్రెసే.. * రాజకీయ స్వార్ధం కోసమే కాంగ్రెస్ ఏపీని హడావుడిగా విభజించారు.. *
వారసత్వ రాజకీయాలు దేశానికి ప్రమాదకరమని దేశ ప్రధాని కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ధ్వజమెత్తారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో కాంగ్రెస్ పై
ఆంధ్రప్రదేశ్కు హోదా ఎగ్గొట్టడానికి బీజేపీ కుంటిసాకులు చెబుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన
వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్లో సొమ్మసిల్లి పడిపోయారు. పక్కనే ఉన్న సహచర ఎంపీలు వెంటనే ఆయనను రామ్ మనోహర్ లోహియా
రాజ్యసభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ వెంకయ్య నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. సభలో నిన్న జరిగిన పరిణామాలు, ఎంపీల అనుచిత ప్రవర్తన నెలకొనడం దురదృష్టకరమంటూ కంటతడి పెట్టుకున్నారు. ఈ