ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారు.. చైనాకు రాజ్ నాథ్ వార్నింగ్
భారత్-చైనా సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడడాన్ని వ్యతిరేకిస్తున్నామని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. సరిహద్దుల్లో ఇరుదేశాల నెలకొన్న ఉద్రిక్తతలపై చైనా