కాంగ్రెస్ రాహుల్ గాంధీని ఈడీ విచారణ పై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. బుధవారం ఉదయం రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుతో విజయసాయి రెడ్డి
*ఢిల్లీలో ఈడీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. *ఈడీ కార్యాలయంలోకి దూసికెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నం.. *కార్యకర్తలను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు నేషనల్ హెరాల్డ్ కేసులో నేషనల్
*ఈడీ కార్యాలయానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ *నిన్న పదిగంటల పాటు పశ్నించిన రాహుల్గాంధీ.. *నేషనల్ హెరాల్డ్లో అవకతవకలపై ప్రశ్నించిన ఈడీ,, *మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద
*సోనియా , రాహుల్కు మద్దతుగా కాంగ్రెస్ నిరసన *రాహుల్గాంధీ నివాసానికి ప్రియాంకగాంధీ *అక్రమంగా ఈడీ కేసులు పెట్టారని కాంగ్రెస్ ధర్నా.. *ఢిల్లీలో కాంగ్రెస్ సత్యగ్రహ మార్చ్ ఏర్పాటు
నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు(గురువారం) రాహుల్
జమ్మూకాశ్మీర్ లో కశ్మీరీ పండిటకలపై ఉగ్రవాదుల దాడులు, హత్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. కాశ్మీరీ పండిట్లు 18
ఏఐసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ రాష్ట్ర నేతల ఆధ్వర్యంలో నేడు, రేపు చింతన్ శిబిర్ జరగనుంది. ఏఐసీసీ ఆమోదించిన 6 తిర్మానాలపై చర్చించనున్నారు. ఆరు కమిటీలో 30,
లండన్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. థింక్-ట్యాంక్ బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో ‘‘ఐడియాస్ ఫర్ ఇండియా’’ పేరుతో
గుజరాత్లో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, కీలక నేత హార్దిక్ పటేల్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు
తెలంగాణ అంటే తెలంగాణ అంటే పేగు బంధం.. తమకు ఆత్మగౌరవమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రైతుల పక్షాన పోరాడే విషయంపై కాంగ్రెస్ సంపూర్ణ బాధ్యత తీసుకుంటుందని
ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రెండురోజులు తెలంగాణ పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు పలు విమర్శలు చేస్తూ ..ట్వీట్ల వర్షం కురిపించారు. ఇవాళ