telugu navyamedia

Raghavendra Rao Tweet on Ayodhya Ram Mandir Nirman

రామ‌భ‌క్తుల క‌ల నిజ‌మైన రోజు ఇది : ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు

vimala p
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం భూమిపూజ అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ట్విట్ట‌ర్ ద్వారా త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశారు.