telugu navyamedia

Puducherry

బాణసంచా పేలి తండ్రీకొడుకులు మృతి..

navyamedia
పుదుచ్చేరిలోని కొత్తకుప్పం పట్టణంలో దారుణం జ‌రిగింది. దీపావ‌ళి రోజు ( గురువారం) మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ మోటార్‌సైకిల్‌పై తీసుకెళ్తున్న దేశీ బాణసంచా పేలడంతో తండ్రీకొడుకులు మృతి చెందారు. ఈ

లాక్ డౌన్ పొడిగించిన మరో రాష్ట్రం…

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. దాంతో కేసులు తగ్గు ముఖం పడుతుండటంతో ఆ లాక్ డౌన్

పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి కరోనా

Vasishta Reddy
చైనాలో పురుడుపోసుకున్న కరోన వైరస్ క్రమంగా అన్నీ దేశాలకు విస్తరిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే !

Vasishta Reddy
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో

పుదుచ్చేరిలో మాజీ సీఎంను పక్కన పెట్టిన కాంగ్రెస్…

Vasishta Reddy
మన దేశంలో ప్రస్తుతం 5 రాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో పుదుచ్చేరి ఉంది. అయితే ఇటీవలే కాంగ్రెస్ పార్టీ పుదుచ్చేరి అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోలేకపోయింది.  దీంతో

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల….

Vasishta Reddy
ఐదు రాష్ట్రాల్లో కాలపరిమితి ముగుస్తున్న శాసనసభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్‌ ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లోని 824 అసెంబ్లీ స్థానాలకు.. 16 రాష్ట్రాల్లోని 34

పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన

Vasishta Reddy
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిన తర్వాత రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ తమిళిసై సిఫారసు

కిరణ్‌ బేడీ పై పుదుచ్చేరి సీఎం సంచలన వ్యాఖ్యలు…

Vasishta Reddy
కిరణ్‌ బేడీపై సీఎం నారాయణస్వామి.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్ గా‌ కిరణ్‌ బేడీని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవి నుంచి

కిరణ్ బేడికి షాక్.. లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తొలగింపు

Vasishta Reddy
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పుదుచ్చేరి గవర్నర్‌ పదవి కిరణ్‌ బేడిని కేంద్రం తొలగించింది. గవర్నర్‌ పదవి నుంచి ఆమెను తొలగిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం

ఎస్పీ బాల సుబ్రమణ్యం విగ్రహాం ఏర్పాటు…. ఏకంగా తినే కేక్‌తోనే

Vasishta Reddy
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూయడంతో యావత్ సినీ లోకం విషాదంలో మునిగిపోయింది. కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో

తీరం దాటిన నివర్ విధ్వంసం…

Vasishta Reddy
పుదుచ్చేరికి 30 కిలోమీటర్ల దూరంలోని మరక్కణం దగ్గర నివర్ తుఫాను తీరాన్ని దాటింది… నివర్‌. నిన్న రాత్రి 11 గంటలు దాటాక తుఫాన్‌ తీరాన్ని తాకిందని వాతావరణ