టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్తో సంబంధం ఉందని ఆరోపిస్తున్న బీజేపీ.. ఇవాళ తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, అరాచక దాడులు,
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధరల పెరుగుదల, జీఎస్టీ , నిరుద్యోగం సమస్యలపై కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది.
*కొనసాగుతున్న బాసర విద్యార్ధులు ఆందోళన *రాత్రంతా మెస్లో విద్యార్ధులు జాగారం *రాత్రి నుండి పస్తులున్న 3 వేలమంది విద్యార్ధులు నిర్మల్ జిల్లా లోని బాసర ట్రిపుల్ ఐటీలో
నిర్మల్ జిల్లాలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత 7 రోజులుగా క్యాంపస్లో చేస్తున్న నిరసనలకు శుభం కార్డు పడింది. విద్యార్థులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన
ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపిన వైసిపి ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. జనసేన కార్యకర్తలు ఏపీలోని అన్ని
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. కశ్మిరీ పండిట్లపై ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ బుధవారం ఆందోళనలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం రోజు రోజు ఉదృతమౌతోంది. ఇప్పటికే ఏపీలోని అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకించాయి. అటు విశాఖ స్టీల్ ఉద్యమానికి ఇప్పటికే తెలంగాణ కీలక
దేశ రాజధాని సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. ఎన్ని అడ్డుంకులు ఎదురైనా, నిర్భందం తీవ్రతరం అవుతున్నా.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సుదీర్ఘంగా ఆందోళన చేస్తున్నారు.