భీమ్లా నాయక్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వఏ వ్యవహరిస్తున్న తీరుపై నటుడు ప్రకాశ్రాజ్ తప్పు పట్టాడు.పవన్ కళ్యాణ్ సినిమాను సపోర్ట్ చేస్తూ.. ఆయన చేసిన ట్వీట్ చేశారు
‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు ఆమోదించారు. రాజీనామాలు చేయొద్దని కోరినా, వెనక్కి
టాలీవుడ్ లో తనదైన సినిమాలతో ముద్ర వేసిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఇప్పుడు ‘రంగ మార్తాండ’ పేక్షకులకు అరించనున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన
‘మా’ ఎన్నికల్లో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికై రెండు వారాలు గడుస్తున్నా.. సినీ ఇండస్ట్రీలో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మా
‘మా’లో మరోకొత్త ట్విస్ట్. ఎన్నికల టైమ్లో తమపై దౌర్జన్యం చేసి, దాడి జరిగిందనిచేశారని, సీసీ పుటేజ్లో దాడి విజువల్స్ ఉన్నాయని ప్రకాష్రాజ్ ఆరోపించిని విషయం తెలిసిందే. పోలింగ్
మా ఎన్నికలు రచ్చ నడుస్తుండగానే కొత్త అధ్యక్షుడు హీరో మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కొత్త కమిటీ ఎప్పుడు ప్రమాణస్వీకారం ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంది.
ఆదివారం నాడు జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ప్రపంచంలో వున్న తెలుగువారినదరినీ సిగ్గుపడేలా చేశాయి. సినిమా నటీనటులు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. కానీ , “మా”
కొత్త అసోసియేషన్ మొదలు పెట్టే ఆలోచన ఏదీ లేదని సినీ నటుడు ప్రకాశ్రాజ్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన ప్యానెల్ నుంచి గెలిచిన 11మంది
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం చోటుచేసుకుంది. మా ఎన్నికలు తెచ్చిన సంక్షోభం కొత్త కోణం తీసుకుంది. ప్రకాశ్రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి
తెలుగు చిత్రసీమలో ‘మా’ ఎన్నికల నేపథ్యంలో కొత్తవివాదం తెరపైకి వచ్చింది. మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణుపై పోటీ చేసి ఓడి పోయారు..ఇండస్ట్రీలో ఇన్నేళ్ళుగా ఇంత
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. నటులు.. రాజకీయ నాయకుల మాదిరిగా మారిపోయి, ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.