ఉత్తరాంధ్రులకు కల్పవల్లి, విజయనగరం ప్రజల ఇలవేల్పు శ్రీ పైడి తల్లి అమ్మ వారి సిరిమానోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దసరా నుండి మొదలయ్యే వేడుకల్లో.. ఇవాళ పైడితల్లి
‘మా’లో మరోకొత్త ట్విస్ట్. ఎన్నికల టైమ్లో తమపై దౌర్జన్యం చేసి, దాడి జరిగిందనిచేశారని, సీసీ పుటేజ్లో దాడి విజువల్స్ ఉన్నాయని ప్రకాష్రాజ్ ఆరోపించిని విషయం తెలిసిందే. పోలింగ్
తూర్పు గోదావరి జిల్లా పోలీసులు స్పెషల్ డ్రైవ్ జరిపి అక్రిడేషన్ల కార్డులు లేకుండా తిరుగుతున్న వాహనాలను ఆపి తనిఖీ చేసి ప్రెస్ అని స్టిక్కర్ వేసుకున్న వాహన
తెలంగాణ లోని పోలీస్ శాఖలో భారీగా ఖాళీల భర్తీకి కసరత్తు మొదలైంది. ఈ కాళీ లను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు
మల్లేపల్లిలో పోలీసుల సెర్చ్ ఆపరేషన్స్ పూర్తిగా తగ్గిపోయాయి. మర్కాజ్ ఘటన తర్వాత మల్లేపల్లి పై దృష్టి పెట్టారు పోలీసులు. అయినా పోలీసులకు మాలిక్ బ్రదర్స్ చిక్కలేదు. హైదరాబాద్
జస్టిస్ ఎన్వీ రమణ నిన్న రాజ్భవన్లో ఆయన బస చేస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి రావడంతో రోజూ పలువురు ప్రముఖులు ఆయనను
ఏకంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను లోన్ యాప్ నిర్వాహకులు బురిడీ కొట్టిస్తున్నారు. పోలీసుల పేరుతో బ్యాంకులకు నకిలీ ఆదేశాలు పంపిస్తున్నారు. అయితే ఇప్పటికే 300 కోట్లు
ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి భూవివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై నిన్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే
16 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి తలపెట్టిన తల్లిదండ్రుల ప్రయత్ననాన్ని కీసర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ పెళ్లి కాస్త ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన చిన్న
కరోనా కేసులు భరోగా పెరుగుతుండటంతో ప్రస్తుతం చాలా రాష్ట్రాలతో పాటుగా తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి వేవ్ లో ఉన్నంతగా సీరియస్
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసినా విషయం తెలిసిందే. సజావుగా సాగుతున్న లీగ్లోకి దూసుకొచ్చిన వైరస్ వేగంగా ఆటగాళ్లకు