దీదీకి షాక్ ఇచ్చింది కేంద్రం. 1987 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆలాపన్ బందోపాధ్యాయ్ సేవలను తాము ఉపయోగించదలచుకున్నాం.. దీనికి కేబినెట్ నియామక కమిటీ ఆమోదం
నయా పాకిస్తాన్ పేరుతో ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ దేశాల నుంచి తీసుకొచ్చిన అప్పులు పెద్ద ఎత్తున
గణతంత్ర దినోత్సవం రోజునే ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్నారు రైతులు.. దీంతో.. రాజధానిలో వేల సంఖ్యలో బలగాలను మోహరించారు. ఒక్క రాజ్పథ్లోనే 6 వేల మంది సాయుధ
కరోనా వైరస్ ఏడాదిగా ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా మహమ్మారిని చాలా దేశాలు మొదట్లో తేలిగ్గా తీసుకున్నారు. చైనా తరువాత ఈ వైరస్ యూరప్ దేశాల్లోని ఇటలీలో ఎక్కువగా నమోదైంది.