telugu navyamedia

PM Modi

కరోనా పెను సవాలుగా మారింది : మోడీ సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
కరోనా పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర, జిల్లా అధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ఈ సమావేశం “కోవిడ్ -19” తో చేసిన యుద్ధంలో

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Vasishta Reddy
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి.  ఈ కష్టకాలంలో రైతులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్

పడిపోతున్న ప్ర‌ధాని మోడీ రేటింగ్…

Vasishta Reddy
క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం.. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రేటింగ్‌ను దెబ్బ‌కొట్టింది.. కోవిడ్ పెరుగుతూ ఉంటే.. ప్ర‌ధాని మోడీ రేటింగ్ మాత్రం క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది..

ఆక్సిజన్ కేటాయింపు పై మోడీకి సీఎం జగన్ లేఖ…

Vasishta Reddy
ఆక్సిజన్ కేటాయింపు పై మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. అందులో ఏపీకి కేంద్రం చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల

ప్రధానమంత్రి మోడీకి సీఎం జగన్ లేఖ..కారణం ఇదే

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 13 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.ఏపీలో కొత్తగా 22,517 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో

క‌రోనా క‌ట్ట‌డిపై మోడీ కీల‌క సూచ‌న‌లు…

Vasishta Reddy
చైనా కరోనా సెకండ్ వేవ్ లో భారత్ లో భారీగా కేసులు నమోదవుతున్నా విషయం తెలిసిందే. రోజు పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం ఇంకా 3 ల‌క్ష‌ల‌కు

రైతులకు మోడీ సర్కార్ తీపికబురు..

Vasishta Reddy
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా విలయం కొనసాగుతున్న తరుణంలో… పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు 2 వేల ఆర్థిక సాయం అందించేందుకు

రైతులకు మోడీ సర్కార్‌ శుభవార్త…

Vasishta Reddy
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా విలయం కొనసాగుతున్న తరుణంలో… పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు 2 వేల ఆర్థిక సాయం అందించేందుకు

కరోనా విలయం : ప్రధాని మోడీకి సిఎం జగన్ మరో లేఖ

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 13 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  ప్రధాని మోడీకి ఏపీ

ప్రధాని మోడీకి దీదీ లేఖ…

Vasishta Reddy
ఈ మధ్యే ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం కరోనా కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో ఆ రాష్ట్ర

వివిధ రాష్ట్రాల సీఎం లతో మోడీ సంభాషణ…

Vasishta Reddy
మన దేశంలో రోజుకు 4 లక్షలకు పైగా కరోనా కేసులు, 4 వేలకు పైగా మరణాలు సంభవించాయి.  కేసులు పెరుగుతున్న సమయంలో ప్రధాని మోడీ ఈరోజు నాలుగు

కేరళ ప్రభుత్వాన్ని ప్రశంసించిన మోడీ…

Vasishta Reddy
వ్యాక్సిన్ వృధా కాకుండా తగ్గించినందుకు కేరళ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ అభినందించారు. కోవిడ్ పై పోరులో ఇలాగే అన్ని రాష్టాలూ సహకరించాలన్నారు. కేరళ రాష్ట్ర నర్సులు, హెల్త్