పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాలు పోటి పడాలి: మోదీ
పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాలు పోటి పడాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్లో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు ధర్మశాలలో ఏర్పాటు చేసిన సదస్సను ప్రధాని ప్రారంభించారు.