దళిత బంధు ఆగదు.. గూలాబీ గూటికి చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్దిరెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువా కప్పి
సీఎం వైఎస్ జగన్ రైతుల పక్షపాతి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రైతుల గురించి చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించలేదు. వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు అని
ఈటల ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈటలను కేబినెట్ నుంచి సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీ మార్పు బిజేపికే పెద్ద ముప్పు తెచ్చేలా ఉంది. ఈటల రాజేందర్ బీజేపీలోకి వస్తున్నాడన్న వార్తలతో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి
ఏపీ ప్రభుత్వం కరోనా నియంత్రణలో మరో కీలక నిర్ణయం తీసుకుంది… ప్రతి గ్రామ పంచాయతీలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి
వైసీపీ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు హోకోర్టు నోటీసులు జారీ చేసింది. గవర్నర్తో తన ఉత్తర ప్రత్యుత్తరాల లీకేజీపై
మంత్రి పెద్దిరెడ్డిపై నిన్నటి రోజున రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికలు సజావుగా జరిగేలా కనిపించడం లేదని ఎన్నికల కమిషన్ నిన్నటి రోజున పేర్కొన్నది.
రాజ్ భవను కు వెళ్లిన టీడీపీ నేతలు గవర్నర్ అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ సెక్రటరీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు అనంతరం మీడియాతో
ప్రస్తుతం ఏపీలో పంచాయితీల రగడ నడుస్తుంది. అయితే చంద్రబాబుపై చర్యలు తీసుకోకుండా మేనిఫెస్టో రద్దు చేయడమేంటి ? అని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఎస్ఈసీ యాప్ను వాడొద్దని
ఏపీలో ఇప్పుడు రాజకీయాలు మొత్తం పంచాయితీ ఎన్నికల చూట్టే నడుస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలకు సిద్ధం అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.