telugu navyamedia

peddireddy

గూలాబీ గూటికి పెద్దిరెడ్డి- ద‌ళిత బంధు ఆగ‌దు..

navyamedia
ద‌ళిత బంధు ఆగ‌దు.. గూలాబీ గూటికి చేరిన‌ మాజీ మంత్రి పెద్దిరెడ్డి. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్దిరెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి

రాయలసీమలో ప్రతి ఊరుకు నీళ్లివ్వాలని కేసీఆర్ చెప్పారు : మంత్రి పెద్దిరెడ్డి

Vasishta Reddy
సీఎం వైఎస్‌ జగన్‌ రైతుల పక్షపాతి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రైతుల గురించి చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించలేదు. వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు అని

బిజేపిలోకి ఈటల.. టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థిగా కీలక నేత !

Vasishta Reddy
ఈటల ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈటలను కేబినెట్ నుంచి సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు

బిజేపి పార్టీలో చిచ్చు పెట్టిన ఈటల రాజేందర్

Vasishta Reddy
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీ మార్పు బిజేపికే పెద్ద ముప్పు తెచ్చేలా ఉంది. ఈటల రాజేందర్ బీజేపీలోకి వస్తున్నాడన్న వార్తలతో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి

గ్రామ పంచాయతీలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు : మంత్రి పెద్దిరెడ్డి

Vasishta Reddy
ఏపీ ప్ర‌భుత్వం కరోనా నియంత్రణలో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది… ప్రతి గ్రామ పంచాయతీలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి

క్వారీలో పేలుడు మృతులకు రూ. 10 లక్షలు ప్రకటించిన జగన్ సర్కార్

Vasishta Reddy
కడప జిల్లాలో ఘోర పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ముగ్గురాయి క్రషర్ వద్ద పేలుడు పదార్థాలు పేలి సుమారు 10 మంది క్వారీ కూలీలు మృతి చెందారు.

పెద్దిరెడ్డిని..వీరప్పన్ తో పోల్చిన లోకేష్

Vasishta Reddy
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఉప ఎన్నిక ప్రారంభం కాగానే దొంగ ఓట్ల వ్యవహారం బయటపడింది. దీంతో టిడిపి.. నిరసనకు దిగింది. అంతేకాదు

వైసీపీకి షాక్…బొత్స, పెద్దిరెడ్డిలకు హైకోర్టు నోటీసులు

Vasishta Reddy
వైసీపీ పార్టీకి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు హోకోర్టు నోటీసులు జారీ చేసింది. గవర్నర్‌తో తన ఉత్తర ప్రత్యుత్తరాల లీకేజీపై

పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చిన హైకోర్టు…

Vasishta Reddy
మంత్రి పెద్దిరెడ్డిపై నిన్నటి రోజున రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికలు సజావుగా జరిగేలా కనిపించడం లేదని ఎన్నికల కమిషన్ నిన్నటి రోజున పేర్కొన్నది. 

గవర్నరును కలిసేందుకు టీడీపీ నేతల ప్రయత్నం…’

Vasishta Reddy
రాజ్ భవను కు వెళ్లిన టీడీపీ నేతలు గవర్నర్ అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ సెక్రటరీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు అనంతరం మీడియాతో

ఓటు నమోదు చేయడం తెలియని వ్యక్తి ఎస్‌ఈసీ ఎలా అయ్యారు..?

Vasishta Reddy
ప్రస్తుతం ఏపీలో పంచాయితీల రగడ నడుస్తుంది. అయితే చంద్రబాబుపై చర్యలు తీసుకోకుండా మేనిఫెస్టో రద్దు చేయడమేంటి ? అని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఎస్‌ఈసీ యాప్‌ను వాడొద్దని

పంచాయితీలన్నీ ఏకగ్రీవం అయితే బాగుంటుంది : పెద్దిరెడ్డి

Vasishta Reddy
ఏపీలో ఇప్పుడు రాజకీయాలు మొత్తం పంచాయితీ ఎన్నికల చూట్టే నడుస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలకు సిద్ధం అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.